
బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ లేదనే పేరుతో భారీగా ఫైన్ వసూలు చేస్తున్నాయంటూ Raghav Chadha రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు ₹19 వేల కోట్ల వరకు ఈ ఫైన్లు వసూలు చేయబడినట్లు ఆయన వెల్లడించారు. సాధారణ ప్రజలపై పడుతున్న ఈ ఆర్థిక భారం గురించి ఆయన తీవ్రంగా విమర్శించారు. Source:Sansadtv