కుప్పకూలిన పైకప్పు: శిదిలాల కింద 25 మంది

Published : Jul 31, 2019, 02:36 PM ISTUpdated : Jul 31, 2019, 03:51 PM IST
కుప్పకూలిన  పైకప్పు: శిదిలాల కింద 25 మంది

సారాంశం

 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షోలాపూర్ బ్రాంచ్ పై కప్పు బుధవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కిందే 25 మంది చిక్కుకొన్నారు. 

 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షోలాపూర్ బ్రాంచ్ భవనం పై కప్పు బుధవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద 30 మంది చిక్కుకొన్నారు. ఈ ఘటనలో 8మందిని స్థానికులు రక్షించారు.

 

షోలాపూర్ లోని స్టేట్ హైవేలోని కమలా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ గ్రామం సోలాపూర్ కు 150 కి.మీ దూరంలో ఉంది.  విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకొన్నారు.

ఈ సీజన్ లో మహారాష్ట్రంలో భవనం కూలిన ఘటన ఇది రెండోది. డోంగ్రీలో భవనం కుప్పకూలిన ఘటనలో 13 మంది మృత్యువాత పడ్డారు.  ఈ ఘటన ఈ నెల 17వ తేదీన చోటుచేసుకొంది.

డోంగ్రీ ఘటన  మరువక ముందే షోలాపూర్ లో బ్యాంకు పైకప్పు కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 25 మంది చిక్కుకొన్నారు. శిధిలాల కింద చిక్కుకొన్న 25 మందిలో 8 మందిని రక్షించారు.  

PREV
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu