పాక్ కాల్పుల్లో జవాన్ మృతి.. ఇద్దరు పాక్ రేంజర్లను హతమార్చిన భారత సైన్యం

By Siva KodatiFirst Published Jul 31, 2019, 12:59 PM IST
Highlights

పాక్ సేనలు మళ్లీ రెచ్చిపోయాయి.. భారత సైన్యం టార్గెట్‌గా కాల్పులకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూకశ్మీర్‌లోని సుందర్భానీ, తంగేధర్-కేరాన్ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. 

పుల్వామా ఘటన తర్వాత మౌనం పాటించిన పాక్ సేనలు మళ్లీ రెచ్చిపోయాయి. భారత సైన్యం టార్గెట్‌గా కాల్పులకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూకశ్మీర్‌లోని సుందర్భానీ, తంగేధర్-కేరాన్ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది.

ఈ కాల్పులను భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టింది. పాక్ కాల్పుల్లో ఓ భారత జవాను మరణించగా.. ఇద్దరు పాక్ రేంజర్లను భారత సైన్యం మట్టుబెట్టినట్లుగా సమాచారం. 

Jammu and Kashmir: Indian Army paid tributes, today, to 34-year-old Naik Krishan Lal, a resident of Ghagriya village, Akhnoor. He lost his life in ceasefire violation by Pakistan along the Line of Control (LoC) in Sunderbani sector, District Rajouri (J&K), yesterday. pic.twitter.com/ihDxqVWIiW

— ANI (@ANI)
click me!