నిజానికి సమ్మర్ వచ్చింది అంటే చాలు ఏసీల వాడకం పెరిగిపోతుంది. దీంతో కరెంటు బిల్లు పెరుగుతుంది. కాబట్టి, రిమోట్ కంట్రోల్లో మాత్రమే కాకుండా, స్టెబిలైజర్ను కూడా స్విచ్ ఆఫ్ చేయండి. దీంతో సులభంగా విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. ఈ విషయం తెలియక మనలో చాలా మంది పవర్ బిల్లును వేలకు వేలు పెంచేసుకుంటున్నారు.