1.శెనగ పిండి, పసుపు , పెరుగు
శెనగ పిండి చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది, అయితే పసుపు చర్మాన్ని ప్రకాశవంతం చేసే గొప్ప ఏజెంట్. పెరుగులో మీ చర్మాన్ని మృదువుగా మార్చే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. శనగపిండి, పెరుగు, పసుపు కలిపి పేస్ట్లా చేసి చర్మానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత స్క్రబ్ చేసి.. గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కుంటే సరిపోతుంది.