మన దేశంలో గతంలో.. ఆడ పిల్లలకు 18ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే పెళ్లి చేయాలి అనే రూల్ ఉండేది. కానీ... ఇప్పుడు ఈ రూల్ ని మర్చేశారు. ఇప్పుడు మన దేశంలో పెళ్లి చేయాలి అంటే ఆడ పిల్లలకు కచ్చితంగా 21ఏళ్లు రావాల్సిందే. 21ఏళ్లు నిండిన మేజర్లకు మాత్రమే.. పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అయితే.. ఈ నియమంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ రూల్ సంగతి పక్కన పెడితే.. అసలు ఆడపిల్ల 21ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఓసారి చూద్దాం...।