భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తారు... ఎలాంటి ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు రాత్రులు రైళ్ళలో ప్రయాణించేవారు ఇబ్బంది పడుతుంటారు. ఆ సమయంలో రైల్వే సిబ్బంది అందుబాటులో ఉండరు... ఎవరిని సంప్రదించాలో కూడా తెలియదు.
అయితే రాత్రులు రైల్లో ప్రయాణించేవారి భద్రత కోసం రైల్వే శాఖ కొన్ని నియమనిబంధనలు రూపొందించింది. వీటిని పాటిస్తే ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కొనసాగించవచ్చు. వాటిగురించి తెలుసుకుందాం.