అయితే, ఆమెకు అప్పటికే పిల్లలు మనవలు మనవరాలు ఉండడంతో.. ఈ వయసులో మళ్లీ పిల్లలు కనడానికి నామోషిగా భావించి వదిలేసి వెళ్లినట్లుగా తెలుస్తోంది.కానీ కడుపు తీపి.. వీటన్నింటినీ అధిగమించేలా చేయడంతో తిరిగి వచ్చి తన కడుపు పంటను మళ్ళీ అక్కున చేర్చుకుంది. దీనికి సంబంధించిన వివరాలను సంగారెడ్డి పట్టణ సీఐ శ్రీధర్ రెడ్డి, జిల్లా ఆస్పత్రి పర్యవేక్షణకులు అనిల్ ఈ మేరకు తెలిపారు..