సుమారు 45 రోజులకు పైగా రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో విచారణకు రావాలని రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది.ఈ నోటీసుల నేపథ్యంలో ఈ నెల 23న రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ విచారణ కు హాజరైన తర్వాత రేవంత్ రెడ్డి మాత్రం పాదయాత్ర కొనసాగించలేదు