ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ెన్నికలు జరగనున్నాయి. తెలంగానలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. పార్టీలోని సీనియర్లు కూడా తమ మధ్య గ్యాప్ లేదని క్యాడర్ కు చెప్పే ప్రయత్నం చేశారు. నల్గొండలో జరిగిన నిరుద్యోగ సభలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఒకే వేదికను పంచుకున్నారు.