''కరొనా ఉదృతి సమయంలో చనిపోయిన వారి శవాలను కూడా కుటుంబసభ్యులు తీసుకుపోలేని పరిస్థితి. అలాంటి సమయంలో శవాల మధ్య ఉన్న బిడ్డను నేను... చాలా శవాలను ఖననం చేయించింది నేను. నా పనితీరు చూసి సమాజం అంతా హర్షించింది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం బాధపడ్డారు. అందుకే కంట్లో పెట్టుకొని నన్ను మంత్రివర్గంలోంచి, పార్టీలోంచి తీసివేసిండు'' అన్నారు.