PhotoGallery: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించికున్న కేసీఆర్... పునర్నిర్మాణ పనుల పరిశీలన

First Published Dec 17, 2019, 2:43 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్టపై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం కెసిఆర్ ధర్శించుకున్నారు. అలాగే ఆలయ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.   

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
undefined
యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి
undefined
యాదగిరిగుట్టకు విచ్చేసిన సీఎంకు స్వాగతం పలుకుతున్న స్థానిక నాయకులు
undefined
యాదాద్రిలో కొనసాగుతున్న కట్టడాలను పరిశీలించిన సీఎం
undefined
స్థానిక నేతలను పలకరిస్తున్న ముఖ్యమంత్రి
undefined
దేవాలయ నిర్మాణ పనులకు సంబంధించిన తుది డిజైన్స్ ను పరిశీలిస్తున్న సీఎం
undefined
ముఖ్యమంత్రి కేసీఆర్ కు పూర్ణకుంభతో స్వాగతం పలుకుతున్న ఆలయ పూజారులు
undefined
ఆలయ అధికారులను అడిగి నిర్మాణ పనుల పురోగతి గురించి తెలుసుకుంటున్న కేసీఆర్
undefined
బాలాలయంలో కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు
undefined
ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలుకుతున్న స్థానిక మంత్రి జగదీశ్ రెడ్డి
undefined
ఆలయ పరిసరాలను పరిశీలిస్తున్న సీఎం
undefined
యాదాద్రిలో జరుగుతున్న నిర్మాణాలు, శిల్పకలను ప్రత్యేక శ్రద్దతో పరిశీలిస్తున్న కేసీఆర్
undefined
యాదాద్రి పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకుంటున్నసీఎం కేసీఆర్
undefined
click me!