PhotoGallery: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించికున్న కేసీఆర్... పునర్నిర్మాణ పనుల పరిశీలన
First Published Dec 17, 2019, 2:43 PM ISTయాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్టపై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం కెసిఆర్ ధర్శించుకున్నారు. అలాగే ఆలయ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.