PhotoGallery:హైదరాబాద్ లో ''చాగంటి సప్తాహం''... హాజరైన కేసీఆర్ కుటుంబసభ్యులు

First Published Dec 14, 2019, 9:37 PM IST

హైదరాబాద్: ప్రముఖ ఆద్యాత్మికవేత్త బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు సారథ్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ''చాగంటి సప్తాహం'' పేరుతో ప్రవచన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభ, కూతురు కవితతో  పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.  

హైదరాబాద్ లో చాగంటి కోటేశ్వరరావు ఆద్యాత్మిక ప్రవచనం
undefined
చాగంటి సప్తాహం కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు
undefined
చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమంలో మాజీ ఎంపీ కవిత
undefined
చాగంటి కోటేశ్వరరావు ఆద్యాత్మిక ప్రవచనాన్ని వింటున్న సీఎం కుటుంబసభ్యులు
undefined
చాగంటి సప్తాహ కార్యక్రమంలో కుటుంబసభ్యులతో కలిసి మాజీ ఎంపీ కవిత
undefined
చాగంటి కోటేశ్వరరావు ఆద్యాత్మిక ప్రవచనం
undefined
ఎన్టీఆర్ స్టేడియంలో చాగంటి సప్తాహం...
undefined
చాగంటి కోటేశ్వరరావు ఆద్యాత్మిక ప్రవచనం
undefined
click me!