జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ నాయకుడు, ఎంపీపీ మిట్టపల్లి సుదర్శన్ మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో కలిశారు. తమ కుమారుడి వివాహానికి రావాలని కోరుతూ సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ నాయకుడు, ఎంపీపీ మిట్టపల్లి సుదర్శన్ మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో కలిశారు. తమ కుమారుడి వివాహానికి రావాలని కోరుతూ సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు.