హైదరాబాద్ : బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులందరూ విజయశాంతి మరోసారి తెరమీదకి వచ్చారు. బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిలకు చురకలంటిస్తూ ఓ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ లను తమ్ముళ్లు అంటూ ఈ ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి, ఈటెల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.