ఈ విషయమై నదీమ్ అహ్మద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డితో మాట్లాడారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో నల్గొండలో నిరుద్యోగ సదస్సును నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీన మహాత్మాగాంధీ యూనివర్శిటీలో నిరుద్యోగ సభ న నిర్వహించనున్నారు