భారత ప్రభుత్వం జారీ చేసిన గెజెట్ ప్రకారం.. “టెరిటోరియల్ ఆర్మీ రూల్స్ 1948 పరిధిలోని సెక్షన్ 31 ప్రకారం, దేశపతికి ఉన్న అధికారాలతో, మాజీ సుబేదార్ మెజర్ నీరజ్ చోప్రా, PVSM, పద్మశ్రీ, VSM, గ్రామం ఖాంద్రా, జిల్లా పానిపట్, హరియాణాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదా ప్రదానం చేయడం జరిగింది” అని తెలిపింది.