గత ఏడాది 18 ఏళ్ల తర్వాత తొలిసారి టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ, కోర్ ప్లేయర్లను కొనసాగించింది. రజత్ పాటీదార్ కెప్టెన్గా కొనసాగించబడగా, విరాట్ కోహ్లీ మరో సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆయన రిటైర్మెంట్పై వచ్చిన ఊహాగానాలకు ఇది ముగింపు పలికింది.
ఆర్సీబీ రిటైన్ చేసిన ప్రధాన ఆటగాళ్లు
రజత్ పాటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, రోమారియో షెఫర్డ్, జోష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, నువాన్ తుషారా, రసిక్ సలాం, అభినందన్ సింగ్, స్వప్నిల్ సింగ్, జేకబ్ బెతెల్, సుయాష్ శర్మ.