• భారత్ గోల్స్: హర్మన్ప్రీత్ సింగ్ (20’, 33’, 47’), జుగ్రాజ్ సింగ్ (18’)
• చైనా గోల్స్: షిహావో డు (12’), బెన్హై చెన్ (35’), జియెషెంగ్ గావో (41’)
• మొత్తం 7 గోల్స్ అన్నీ పెనాల్టీ కార్నర్స్ ద్వారానే వచ్చాయి.
• హర్మన్ప్రీత్ సింగ్ ఈ మ్యాచ్లో హ్యాట్రిక్ నమోదు చేశారు.
• మ్యాచ్ జరిగిన స్థలం: రాజ్గిర్ హాకీ స్టేడియం, బీహార్
జపాన్ తో తర్వాతి మ్యాచ్ ఆడనున్న భారత్
ఈ విజయంతో భారత్ ఆసియా కప్ 2025లో విజయవంతమైన ఆరంభం చేసింది. పూల్-ఏ లో భాగంగా భారత్ తమ రెండో మ్యాచ్ను జపాన్ తో ఆడనుంది. ప్రతి గ్రూప్లో టాప్ 2 జట్లు సూపర్ 4 దశకు అర్హత సాధిస్తాయి.