విరాట్ కోహ్లీపై కోపంతో కొంతమంది నెటిజన్లు “అరెస్ట్కోహ్లి” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేయడం మొదలుపెట్టారు. ఐపీఎల్లో ఆర్సీబీకి ఇది 18 ఏళ్ల తర్వాత వచ్చిన తొలి విజయం కావడంతో, కోహ్లీని చూసేందుకు వేలాది మంది అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు.
ఆ గందరగోళంలో పలువురు ప్రజలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కొంతమంది తప్పంతా కోహ్లీదే అంటూ ఆరోపణలు చేశారు. అయితే మరికొంతమంది ఈ ట్రెండ్ను తీవ్రంగా ఖండిస్తున్నారు.