రక్షా బంధన్ 2025: తేదీ, శుభ మహుర్తం..
రక్షా బంధన్ ఆగస్టు 9, 2025 శనివారం జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం, రాఖీ కట్టడానికి అత్యంత పవిత్రమైన సమయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
రాఖీ కట్టడానికి శుభ సమయం - ఉదయం 05:47 నుండి మధ్యాహ్నం 01:24 వరకు
వ్యవధి - 7 గంటల 37 నిమిషాలు
రక్షా బంధన్ భద్ర సూర్యోదయానికి ముందే ముగిసింది
పూర్ణిమ తిథి ఆగస్టు 8, 2025న మధ్యాహ్నం 02:12 గంటలకు ప్రారంభమవుతుంది
పూర్ణిమ తిథి ఆగస్టు 9, 2025న మధ్యాహ్నం 01:24 గంటలకు ముగుస్తుంది