భాద్రపద అమావాస్య ముహూర్తం...
పంచాంగం ప్రకారం, భాద్రపద అమావాస్య ఆగస్టు 22వ తేదీ శుక్రవారం ఉదయం 11:55 గంటలు ప్రారంభమౌతుంది. ఆగస్టు 23 శనివారం ఉదయం 11:35 గంటలకు ముగుస్తుంది.అయతే.. ఈ అమావాస్యను మాత్రం ఆగస్టు 23వ తేదీన మాత్రమే జరుపుకుంటారు.
భద్రపద అమావాస్య 2025 పూజా విధి..
ఈ రోజున, పవిత్ర నది, చెరువు లేదా కొలనులో స్నానం చేసి సూర్యభగవానుడికి నీరు సమర్పించాలి. ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని పఠించాలి. దీని తర్వాత, శివుడిని పూజించాలి. ఆ తర్వాత మీ పూర్వీకులకు తర్పణం అర్పించాలి. పూజ తర్వాత, పేదవారికి ఆహారం ,దుస్తులు దానం చేయండి. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. భద్రపద అమావాస్య రోజున, వివాహిత స్త్రీలు రావి చెట్టును పూజిస్తారు. ఇలా చేస్తే.. పెళ్లి జరుగుతుందని నమ్ముతారు.