“ఓం గం గణపతియే నమః”
ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని ప్రతికూలతలు తొలగిపోయి, విజయం దక్కుతుందని పండితులు చెబుతారు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని జపిస్తే ఆ పనిలో విజయం దక్కుతుందట.
"ఏకదంతాయ విద్మహే.. వక్రతుండా ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్"..
ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా జ్ఞానం సిద్ధిస్తుందని, తెలివితేటలు పెరుగుతాయని పండితులు చెబుతారు.