మహాలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత
మహాలక్ష్మీ వ్రతంలో శ్రీలక్ష్మీదేవి అమ్మవారిని నిష్టగా పూజిస్తారు. ఈ 16 రోజులు అమ్మవారిని నిష్టగా పూజిస్తే మన జీవితంలోని అన్ని దుఖాలు, కష్టాలన్నీ తొలగిపోయి.. సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం. పురాణాల ప్రకారం.. ఈ రోజు ఉపవాసం ఉంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీ జీవితంలో బాధలు మటుమాయం అవుతాయి. అంతేకాదు మీ కుటుంబం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది. శ్రేయస్సు కలుగుతాయి.