తర్వాత విష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి.. పూలు, నువ్వులు, బార్లీ, అక్షతలు, గంధం, పసుపు మొదలైనవి సమర్పించండి.
దేవుడి ముందు నెయ్యి దీపం వెలిగించి భగవంతునికి హారతి ఇచ్చి విష్ణు చాలీసా పఠించండి.
చివరగా సంతోషం, శ్రేయస్సు, సంపద పెరుగుదల కోసం దేవుడిని ప్రార్థించండి.