లక్ష్మీకటాక్షం పొందడం కోసం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కోసం సాయంత్రం 6:30 తర్వాత స్త్రీ గానీ, పురుషుడు గానీ పూజామందిరంలో, తులసి కోట వద్ద, గుమ్మానికి రెండు పక్కల దీపారాధన చేసి లక్ష్మీ సహస్రనామం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, కనకదార స్తోత్రం కానీ పట్టిస్తే లక్ష్మీ అనుగ్రహం (Grace) కలిగి చేస్తున్న వ్యాపారంలో ఆర్ధిక ఇబ్బందులు (Financial difficulties) తొలగిపోతాయి.