బద్రీనాథ్ ఆలయానికి మహా విశిష్టత ఉంది. పురాణాల ప్రకారం సత్య యుగం వరకు వరకు భక్తులందరూ ఇక్కడ విష్ణుమూర్తి దర్శనం పొందుతారు. త్రేతాయుగంలో దేవతలు, ఋషులు మాత్రమే శ్రీహరి దర్శనం చేసుకునేవారు. బద్రీనాథ్ ని శ్రీమహావిష్ణువుకి రెండో నివాసం అని అందుకే దీన్ని రెండో వైకుంఠం అని పిలుస్తారు.