1.చేపలు...
కడుపుతో ఉన్నప్పుడు గర్భిణీలు చేపలు ఎక్కువగా తినాలట. అలా తినడం వల్ల.. కడుపులో బిడ్డ తెలివి తేటలు పెరుగుతాయట. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మనిషి మెదడు 60% కొవ్వు, 20% DHA, ARA లతో తయారైనందున ఈ కొవ్వులు మీ బిడ్డ తెలివితేటలు పెరగడానికి సహాయపడతాయి. ఈ ఆహారాలు మెదడు కణజాలాన్ని నిర్మించడంలో సహాయపడతాయి.