అయితే ప్రేమకు స్వల్ప గాయాలు కావడం, ఆమె వ్యవహర శైలిపై పోలీసులకు, పెరియస్వామి కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. ఈ క్రమంలోనే పోలీసులు ప్రేమ సెల్ఫోన్ను పరిశీలించగా ధర్మపురి జిల్లా నాట్రంపల్లి ప్రాంతానికి చెందిన నందికేశవన్ (28)తో తరచూ మాట్లాడేదని గుర్తించారు. తదుపరి విచారణలో.. ప్రేమ అతనితో వివాహేతర సంబంధం కొనసాగించినట్టుగా తేలింది.