లోకేష్ స్నేహితుడి పేరు చిరంజీవి. అతను తరచుగా ఇంటికి వస్తుండేవాడు. శశికళను అక్కా అక్కా అని పిలిచేవాడు. ఈ క్రమంలోనే ఓ రోజు చిరంజీవి, శశికళ సన్నిహితంగా ఉండడం లోకేష్ చూశాడు. దీంతో తీవ్ర షాక్ కు గురయ్యాడు. శశికళ తనను మోసం చేసిందనే బాధను తట్టుకోలేకపోయాడు. ఇదే విషయాన్ని సూసైడ్ నోట్లో రాశాడు.