ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను భారతీయ రైల్వే గమ్యస్థానాలకు చేరుస్తుంది. పేద, మద్యతరగతి ప్రజలు వందలు, వేల కిలోమీటర్లను కూడా రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. అయితే రైలు ప్రయాణంలో ఓ విషయం ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా వుంటుంది. పగటి సమయంతో పోలిస్తే రాత్రి సమయంలో రైళ్లు చాలా వేగంగా వెళుతుంటాయి. ఇలా ఎందుకు వేగంగా ప్రయాణిస్తాయో మీకు తెలుసా?