ఎన్డీఏలోని ప్రధాన పక్షమైన బిజెపి.. తన సొంతంగా 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని, విపక్ష ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీ అయినా కాంగ్రెస్ 62 -80 స్థానాలు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. అయితే, ఓట్ల శాతం పరంగా ఈ తేడా అంత ఎక్కువగా ఉండదని… ఎన్డీఏకు 42.60శాతం ఓటు రాగా, ఇండియాకు 40.20 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేల్చిందని తెలుపుతోంది.