గవర్నర్ దత్తన్నతో భువనేశ్వరితో కలిసి చంద్రన్న భేటీ (ఫొటోలు)

Published : Aug 14, 2023, 07:12 PM ISTUpdated : Aug 14, 2023, 07:16 PM IST

CHANDRABABU-DATTATREYA: టీడీపీ అధినేత, మాజీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హిమాచల్‌ప్రదేశ్ పర్యటనలో భాగంగా గవర్నర్ బండారు దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిశారు.   

PREV
14
గవర్నర్ దత్తన్నతో భువనేశ్వరితో కలిసి చంద్రన్న భేటీ (ఫొటోలు)
CHANDRABU MEET BANDARU DATTATRAYA

CHANDRABABU-DATTATREYA: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)తన సతిమణి భువనేశ్వరితో హిమాచల్‌ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా హర్యానా రాజ్‌భవన్‌లో గవర్నర్ బండారు దత్తాత్రయ (Bandaru Dattatraya)ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

24
CHANDRABU MEET BANDARU DATTATRAYA

సోమవారం నాడు (ఆగస్టు 14న) చండీగఢ్, హర్యానా రాజ్ భవన్ లో దత్తాత్రేయతో మర్యాదపూర్వకంగా టీడీపీ అధినేత భేటీ అయ్యారు.

34
CHANDRABU MEETS HARAYANA GOVERNER BANDARU DATTATRAYA

CHANDRABABU-DATTATREYA: చంద్రబాబు దంపతులకు గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన సతీమణి బండారు వసంత రాజ్‌భవన్‌కు స్వాగతం పలికారు. 

44
Nara Chandrababu Naidu meets Bandaru Dattatraya

CHANDRABABU-DATTATREYA: అనంతరం నారా చంద్రబాబు నాయుడు,భువనేశ్వరికి  శాలువా కప్పి, శ్రీకృష్ణుని విగ్రహన్ని అందజేశారు.   

click me!

Recommended Stories