ఇటీవల మధ్యప్రదేశ్ లోని సిద్ధిలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై దాదాపు 52మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వారిలో ఓ జంట కూడా ప్రాణాలు కోల్పోయింది. కాగా.. వారి దహనసంస్కారాలు కూడా ఒకే చితిపై నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల మధ్యప్రదేశ్ లోని సిద్ధిలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై దాదాపు 52మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వారిలో ఓ జంట కూడా ప్రాణాలు కోల్పోయింది. కాగా.. వారి దహనసంస్కారాలు కూడా ఒకే చితిపై నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.