వెంటనే అలర్ట్ అయిన ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బంది రూపనీకి ప్రథమ చికిత్స అందించి, అహ్మాదాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. దీంతో రూపానీ వెళ్లాల్సిన ఇతర బహిరంగ సభలను రద్దు చేసుకున్నారు. వడోదరలోని నిజాంపురలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన ప్రధాని నరేంద్ర మోదీ రూపానీ ఆరోగ్యంపై ఆరా తీశారు
వెంటనే అలర్ట్ అయిన ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బంది రూపనీకి ప్రథమ చికిత్స అందించి, అహ్మాదాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. దీంతో రూపానీ వెళ్లాల్సిన ఇతర బహిరంగ సభలను రద్దు చేసుకున్నారు. వడోదరలోని నిజాంపురలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన ప్రధాని నరేంద్ర మోదీ రూపానీ ఆరోగ్యంపై ఆరా తీశారు