Ayodhya Deepotsav 2023: దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ నది ఒడ్డున దీపోత్సవం ఏడవ ఎడిషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఒకేచోట, ఒకేసారి 22 లక్షలకు పైగా ప్రమిదల్ని వెలిగించినందుకు కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు నమోదైంది. ఈ దీపోత్సవానికి సంబంధించిన ఫోటోలను ప్రధాని మోడీ ట్విట్ చేస్తూ.. ఏమన్నారంటే..?