ఇక ప్రధాని ఏకాగ్రతతో ధ్యానం చేస్తున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. కాషాయ వస్త్రాలు ధరించి, నుదుట విభూతితో ధ్యానంలో కూర్చున్న మోదీ ఓ మహామునిలా కనిపిస్తున్నాడని ఆయన అభిమానులు, బిజెపి శ్రేణులు అంటున్నారు. ఇలా మోదీని చూసేందుకు రెండుకళ్లు చాలడంలేదంటున్నారు.