దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలు తమ ప్రియమైన వారితో ఈ పండను జరుపుకుంటున్నారు. దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, పులవురు ప్రముఖులు.. దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.