రాత పరీక్ష ఆధారంగా ఈ స్కాలర్షిప్ కోసం విద్యార్థులకు ఎంపిక చేస్తారు. ఎగ్జామ్ లో రెండు పేపర్లు ఉంటాయి... ఒక్కో పేపర్ కు 90 మార్కుల చొప్పున 180 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో 40 శాతం మార్కులతో ఉత్తీర్థణ సాధించాలి.. ఎస్సి, ఎస్టిలకు 32 శాతం మార్కులు వస్తే చాలు.
మెంటల్ ఎబిలిటి టెస్ట్ (MAT) : 90 ప్రశ్నలు - 90 మార్కులు - 90 నిమిషాల సమయం (Multiple Choice Questions)
స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT) : 90 ప్రశ్నలు - 90 మార్కులు - 90 నిమిషాల సమయం (7,8 తరగతిలోని సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ కు సంబంధించిన ప్రశ్నలుంటాయి)
పరీక్ష ఫీజు
ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి విద్యార్థులకు రూ.50
మిగతా విద్యార్థులకు రూ.100