భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ తన కుటుంబ సమేతంగా మహాకుంభ్కు వెళ్లి త్రివేణి సంగమంలో స్నానం చేశారు. గంగా హారతిలో పాల్గొని, యాత్రికులకు స్వీట్లు పంచిపెట్టారు.
పవిత్రమైన మసనుతో త్రివేణి సంగమంలో ముఖేష్ అంబానీ, కుటుంబం గంగా, యమునా, సరస్వతి నదులలో స్నానం ఆచరించారు.
310
గంగా హారతిలో అంబానీ కుటుంబం
నిరంజని అఖాడ ఆచార్య మహామండలేశ్వర్ స్వామి కైలాసానంద్ గిరి సమక్షంలో అంబానీ కుటుంబం గంగా హారతిలో పాల్గొంది.
410
పరమార్థ నికేతన్ ఆశ్రమ సందర్శన
త్రివేణి స్నానం తర్వాత ముఖేష్ అంబానీ కుటుంబంతో పరమార్థ నికేతన్ ఆశ్రమానికి వెళ్లి సాధువుల ఆశీర్వాదం తీసుకున్నారు.
510
యాత్రికులకు స్వీట్లు పంచిన అంబానీ
మహాకుంభ్లో పూజలు ముగించిన అనంతరం అంబానీ కుటుంబం యాత్రికులకు, పారిశుధ్య కార్మికులకు స్వీట్లు పంచిపెట్టారు.
610
అంబానీ కుటుంబ సభ్యులు
ముఖేష్ అంబానీ కుమారులు అనంత్, ఆకాశ్ భార్య శ్లోక మెహతా, వారి పిల్లలు భారీ భద్రత మధ్య అరైల్ ఘాట్లో బోటు ఎక్కారు. కోకిలాబెన్, ఆమె ఇద్దరు కుమార్తెలు కూడా వచ్చారు.
710
రిలయన్స్ అన్నదానం
రిలయన్స్ 'తీర్థయాత్రి సేవ' కింద ప్రయాగరాజ్ లోని భక్తులకు కొన్నాళ్లుగా అన్నదానం చేస్తున్న సంగతి తెలిసిందే.
810
యాత్రికులకు వైద్య సేవలు
ఇదికాకుండా రిలయన్స్ సంస్థ మహాకుంభ్లో యాత్రికులు, భక్తులకు వైద్యం నుంచి రవాణా వరకు సేవలు అందిస్తోంది.
910
చిదానంద సరస్వతితో భేటీ
ముఖేష్ అంబానీ కుటుంబం చిదానంద సరస్వతి, సాధ్వీ భగవతి సరస్వతిని కలిశారు. విశ్వశాంతి యజ్ఞంలో పాల్గొని, గంగా స్నానం చేశారు.
1010
మహాకుంభ్: అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ ఉత్సవంలో ఇప్పటికే కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు.