42 ఏళ్ల ఛాంపియన్ రైడర్, పర్యావరణవేత్త అనుపమ కూడా రేసులో పాల్గొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గోవా, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా పంజాబ్, చండీగఢ్, అస్సాం సహా 12 రాష్ట్రాల నుంచి రైడర్లు వస్తున్నారని సూద్ తెలిపారు.