మన దేశంలోని కేరళ రాష్ట్రంలో కూడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఒకే రోజున 42 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర,తమిళనాడు, ఏపీ, విదేశాల నుండి వచ్చిన వారితో ఈ కేసులు నమోదైనట్టుగా కేరళ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
మన దేశంలోని కేరళ రాష్ట్రంలో కూడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఒకే రోజున 42 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర,తమిళనాడు, ఏపీ, విదేశాల నుండి వచ్చిన వారితో ఈ కేసులు నమోదైనట్టుగా కేరళ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.