బుధవారం నాడు పండ్ల వ్యాపారి నుండి కొందరు మామిడి పండ్లను దోచుకెళ్లారు. టూవీలర్లపై వచ్చినవారు హెల్మెట్లలో, ఆటో డ్రైవర్లు తమ వాహనాల్లో మరికొందరు చేతుల్లో, బ్యాగుల్లో ఈ పండ్లను తీసుకెళ్లారు.ఈ ఘటనకు సంబంధించి నలుగురికి శనివారం నాడు అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.
బుధవారం నాడు పండ్ల వ్యాపారి నుండి కొందరు మామిడి పండ్లను దోచుకెళ్లారు. టూవీలర్లపై వచ్చినవారు హెల్మెట్లలో, ఆటో డ్రైవర్లు తమ వాహనాల్లో మరికొందరు చేతుల్లో, బ్యాగుల్లో ఈ పండ్లను తీసుకెళ్లారు.ఈ ఘటనకు సంబంధించి నలుగురికి శనివారం నాడు అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.