భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ లాంటి నాయకులు బ్రిటిష్ అధికారులు మౌంట్బాటన్ లాంటివారితో కలిసి పనిచేయడం అనివార్యమైంది. ఈ సమయంలో, కొత్తగా ఏర్పడుతున్న స్వతంత్ర భారతదేశం అంతర్జాతీయ సంతోషాన్ని, శాంతిని చాటడానికి ప్రయత్నించింది.
మన దేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందినప్పటికీ, అది ఏమాత్రం సునాయాసంగా రాలేదు. బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛను సాధించడానికి లక్షలాది మంది భారతీయులు తమ ప్రాణాలను అర్పించారు. వేలాది మంది ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతూ తమ జీవితాలను త్యాగం చేశారు. సుదీర్ఘ పోరాటం అనంతరం భారత్కు బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛ లభించింది.
ఈ క్రమంలో, భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ లాంటి నాయకులు బ్రిటిష్ అధికారులు మౌంట్బాటన్ లాంటివారితో కలిసి పనిచేయడం అనివార్యమైంది. ఈ సమయంలో, కొత్తగా ఏర్పడుతున్న స్వతంత్ర భారతదేశం అంతర్జాతీయ సంతోషాన్ని, శాంతిని చాటడానికి ప్రయత్నించింది.