స్వయంఉపాధి పొందే యువతకు ముద్రా రుణాలు అందిస్తామని తెలిపారు. ఈ ముద్రా రుణాల పరిమితిని రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే మహిళల కోసం రూ.3 లక్షల కోట్లు కేటాయించామని... ఇందులో రూ.1.48 లక్షల కోట్లు కేవలం విద్యా, ఉపాధి, నైపుణ్యాభివృద్దికే కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.