ఆంధ్ర ప్రదేశ్ లోని సముద్ర తీర నగరం విశాఖపట్నంకు కూడా ప్రమాదం పొంచివుందట. మొత్తంగా ముంబై, చెన్నై, పాండిచ్చెరి, సూరత్, విశాఖ నగరాలతో పాటు కొచ్చి, భావ్ నగర్, మంగుళూరు, ట్యుటికోరన్, కాండ్లా, ఓఖా, మార్మగోవా, పారాదీప్, ఖిధిర్ పూర్ వంటి 12 నగరాలు మునిగిపోయే ప్రమాదం వుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ హెచ్చరించింది.