దీనికి సంబంధించిన పది ముఖ్యమైన అంశాలు..
దక్షిణాఫ్రికా నుండి ఢిల్లీ మీదుగా తిరిగి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తి -- మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఓమిక్రాన్ మొదటి కేసు నమోదైంది. అతనికి డిసెంబర్ 6 న విమానాశ్రయంలో పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. కరోనా అనుమానంతో పరీక్షలు చేసి.. అతని నమూనాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి genome test కు పంపగా, ఆ ఫలితాలు ఈ రోజు వచ్చాయి.
ఇది మహారాష్ట్ర 18వ ఓమిక్రాన్ కేసు. వైరస్కు బ్రేక్లు వేయడానికి, డిసెంబర్ 11, 12 తేదీలలో ముంబైలో large gatheringsలను నిషేధిస్తూ నిషేధాజ్ఞలు ప్రకటించారు.