నవీ ముంబై : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ కేసులో ఓ హౌస్ పెయింటర్ అయిన ప్రియుడితో పాటు ఆ మహిళను నేరల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులు రుషికేశ్ తుపే (24), అరుణా ముర్బే (36) అని నేరాల ఏపీఐ శివాజీ ధావలే తెలిపారు.