నేరం చేయడంలో సేతు కామేష్ సహకరించడాని తేలడంతో అతడి కోసం గాలింపు చేపట్టారు. బాలుడు చనిపోయిన రోజు.. కౌసల్య, కామేష్ ఇంట్లో ఏకాంతంగా ఉన్నారు. అది బాలుడు చూశారు. గోపాల్ కు చెబుతాడని భయపడ్డ కౌసల్య బాలుడి గొంతు కోసి చంపేసింది. తరువాత మృతదేహాన్ని బావిలో పడేసింది.