దీంతో రూప తీవ్ర అగ్రహానికి లోనైంది. ప్రియుడు జావిద్ తో కలిసి భర్త మీద దాడికి దిగింది. వారిద్దరి దాడిలో రామచంద్రన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన అరుపులు, కేకలతో అక్కడికి చేరుకున్న స్థానికులు చికిత్స కోసం రామచంద్రన్ ను క్రిష్ణగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.